ఆర్థిక మంత్రి
(Payyavula Keshav) 2024-2025 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,94,427.25 కోట్ల వార్షిక బడ్జెట్ (AP Budget) ను శాసన సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం
అంచనా రూ. 2,35,916.99 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ. 32,712.84 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ. 68,742.65 కోట్లుగా పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగం ద్వారా వెల్లడించారు.
శాఖల వారీగా కేటాయింపులు ఇవీ...
• పాఠశాల
విద్య - రూ.29,909 కోట్లు
• వ్యవసాయం,
అనుబంధ రంగాలు - రూ. 11,855 కోట్లు
• ఎస్సీ
సంక్షేమం - రూ.18,497 కోట్లు
• ఎస్టీ
సంక్షేమం - రూ.7,557 కోట్లు
• బీసీ
సంక్షేమం - రూ. 39,007కోట్లు
• మైనార్టీల
సంక్షేమం - రూ.4,376 కోట్లు
• మహిళా
శిశు సంక్షేమం - రూ. 4,285 కోట్లు
• మానవ
వనరుల అభివృద్ధి - రూ.1,215 కోట్లు
• ఉన్నత
విద్య - రూ.2,326 కోట్లు
• ఆరోగ్య
రంగం - రూ.18,421 కోట్లు
• పంచాయితీరాజ్,
గ్రామీణాభివృద్ధికి - రూ.16,739 కోట్లు
• పట్టణాభివృద్ధి
- రూ.11490 కోట్లు
• గృహ
నిర్మాణం - రూ.4,012 కోట్లు
• జలవనరులు
- రూ. 16,705 కోట్లు
• పరిశ్రమలు,
వాణిజ్యం - రూ.3,127 కోట్లు -
• ఇంధన
రంగం - రూ.8,207 కోట్లు -
• రవాణా,
రోడ్లు, భవనాలు - రూ.9,554 కోట్లు
• యువజన,
పర్యాటక, సాంస్కృతికం - రూ.322 కోట్లు
• పోలీస్
శాఖ - రూ.5.8,495
• పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ - రూ.687 కోట్లు